Sunday, May 19, 2024

శామీర్ పేట్ లో దారుణం.. చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు మృతి

- Advertisement -
- Advertisement -

Five died due to drowned in Sarayu River

హైదరాబాద్: నగర శివారులోని శామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. నిన్న(ఆదివారం) సాయంత్రం శామీర్ పేట్ లోని ఓ  చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గత ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గౌతమ్, నందన్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

2 doctors died as drowned into pond in Shamirpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News