Wednesday, May 8, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలశాఖ మంత్రి కెటిఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయం సిరిసిల్ల పర్యటనకు ముగించుకొని హైదరాబాద్‌కు వస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపి, క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

2 Injured Students rushed to hospital by KTR Escort

2 Injured Students rushed to hospital by KTR Escort

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News