Tuesday, April 30, 2024

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

- Advertisement -
- Advertisement -

2 Terrorists killed by Jawans in Jammu Kashmir

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాల ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎదరుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లా చవల్ గామ్ లో సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా, శ్రీనగర్ హమ్ దనియా కాలనీలో మరో ఉగ్రవాది సైనికుల కాల్పుల్లో మరణించాడు. అనంతరం ఘటనాస్థలంలో ఏకె47 రైఫిల్ సహా పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

2 Terrorists killed by Jawans in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News