Tuesday, April 30, 2024

ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

- Advertisement -
- Advertisement -

2 Terrorists Killed by security forces Encounter in J&K

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం సౌత్ కశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదల ఏరివేత కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదుల మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్​కౌంటర్​లో టాప్​-10 వాంటెడ్​ జాబితాలో ఉన్న ఎల్​ఈటీ కమాండర్ ఉమర్​​ ముస్తాక్​ ఖాందే చనిపోయినట్లు పేర్కొన్నారు. శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హత చంపడంతోపాటు పలు ఉగ్రదాడుల్లో ముస్తాక్‌ పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు.

2 Terrorists Killed by security forces Encounter in J&K

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News