Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2070 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో శనివారం 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 18 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 3,762 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News