Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 2,558 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2558 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 2,558 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు సంభవించాయి. అదే సమయంలో మరో 915 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 14,913 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో వ్యవధిలో 31,268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది. ఇప్పటివరకు 8,93,651 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపి కరోనా మరణాలు 7,268కి పెరిగాయి. అత్యధికంగా చిత్తూరులో 465 కొత్త కోవిడ్-19 కేసులు బయటపడ్డాయి.

2558 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News