Friday, May 3, 2024

తెలంగాణలో మరో 256 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

256 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో 298 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,128కి పెరిగింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,581 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,86,542 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,005 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్ లో 2,283 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 51 కోవిడ్-19 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News