Tuesday, April 30, 2024

దేశంలో కొత్తగా 2,828 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2828 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2828 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారినపడి మరో 14 మంది మృతిచెందారు. అదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి 2,035 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 17,087 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.6శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 193.28 కోట్ల మంది కరోనా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బుటిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News