Thursday, May 2, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Woman Died In Road Accident In East Godavari At AP

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మణుగూరు మండలం చిక్కుడు గుంట భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద రహదారిపై వెళ్తున్న బైక్ ను మరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

3 Killed in Road Accident in Bhadradri Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News