Friday, April 26, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -


దుబాయ్:  టి20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-ఆస్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షీక్ జియాద్ స్టేడియంలో జరుగుతోంది. తొలి ఓవర్లలో సౌతాఫ్రికా 11 పరుగులు చేసింది. ప్రసుతం క్రీజులో క్వింటన్ డికాక్(0), బావుమా (11) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News