Tuesday, May 21, 2024

‘3 రోజెస్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందాల తారలు పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా , పూర్ణ ముఖ్యపాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’.  ఈ వెబ్ సిరీస్ ను డైరెక్టర్ మారుతి తెరకెక్కించాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసింది. ఫ్రీడమ్ కోరుకునే ముగ్గురు యువతుల జీవితాల చుట్టూ జరిగే కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కించిన ‘3 రోజెస్’. వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో రేపు ప్రసారం కానుంది.

‘3 Roses’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News