Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 3377 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3377 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 3377 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 60 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5.23 లక్షల మంది కరోనాతో మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దేశం వ్యాప్తంగా 188.65 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News