Friday, May 3, 2024

తెలంగాణలో కొత్తగా 3,614 కేసులు.. 18మంది మృతి

- Advertisement -
- Advertisement -

3614 New Corona Cases Registered in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 3614 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 504 మంది ఉండగా ఆదిలాబాద్ 14, కొత్తగూడెం 142, జగిత్యాల 66, జనగాం 34, భూపాలపల్లి 59, గద్వాల 58,కామారెడ్డి 21, కరీంనగర్ 196, ఖమ్మం 228, ఆసిఫాబాద్ 22, మహబూబ్‌నగర్ 123, మహబూబాబాద్ 137, మంచిర్యాల 91, మెదక్ 44, మేడ్చల్ మల్కాజ్‌గిరి 204, ములుగు 53, నాగర్ కర్నూల్ 229, నల్గొండ 229, నారాయణపేట్ 23, నిర్మల్ 18, నిజామాబాద్ 60, పెద్దపల్లి 130, సిరిసిల్లా 61, రంగారెడ్డి 192, సంగారెడ్డి 86, సిద్ధిపేట్ 130, సూర్యాపేట్ 147, వికారాబాద్ 91, వనపర్తి 88, వరంగల్ రూరల్ 110, వరంగల్ అర్బన్ 123, యాదాద్రి భువనగిరిలో మరో 46 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య5,67,517కి చేరగా, మరణాల సంఖ్య 3207కి చేరుకుంది. ఇక బుధవారం చేసిన 90,226కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 48 లక్షల 30 వేల 083 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రకటించారు.

3614 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News