Sunday, April 28, 2024

దేశంలో కొత్త కేసులు 39,742.. మరో 535 మంది మృతి

- Advertisement -
- Advertisement -

39742 new Corona cases in India

 

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగి గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,972 మంది కోలుకోగా, కొత్తగా 535 మంది మృతిచెందారని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News