Thursday, May 2, 2024

నడి రోడ్డుపై లారీ దగ్ధం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం జిల్లా అంగనపూడిలో ఆదివారం ఉదయం లారీ దగ్ధమైంది. గంగవరం పోర్టు నుంచి పెద్దాపురానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు అంటుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News