Wednesday, May 8, 2024

మరికాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరనున్న ఎమ్మెల్యేలు..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు. అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు.

మధ్యహాన్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొనున్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News