Friday, May 3, 2024

ఎపిలో కరోనాతో మరో 36మంది మృతి..

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో మరో 36మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో మరో 36మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 4,684మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 7,324మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో  మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 18 లక్షల 59వేలకు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 12,452మంది మరణించారు.

4684 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News