Friday, May 3, 2024

ఎపిలో మరో 5,653 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

5653 New Covid-19 Cases Reported in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 5,653 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 6,659 మందికి కరోనా నయమైయ్యారు. దీంతో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు 7,50,517కి చేరాయి. ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారితో 6,194 ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 46,624 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 6,97,699 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

 

5653 New Covid-19 Cases Reported in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News