Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 58077 కేసులు…

- Advertisement -
- Advertisement -

58077 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో 58077 మందికి కరోనా వైరస్ సోకగా 657 మంది మృత్యువాతపడ్డారు. ముందురోజు 1200 పైగా మరణాలు ఉండగా ఇప్పుడు అంతకంటే తక్కువ స్థాయిలో మరణాలు ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య 4.25 కోట్లకు చేరుకోగా 5.07 లక్షల మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 4.13 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం ఏడు లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News