Tuesday, May 14, 2024

ఎపిలో కొత్తగా 5,963 కేసులు.. 27మంది మృతి

- Advertisement -
- Advertisement -

234692 New Corona Cases Registered In India

అమరావతి: ఎపిలో కొత్తగా 5,963 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 27మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా బులిటెన్ లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9.68 లక్షలకు చేరుకుంది.ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 7,437మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,053 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు కరోనా నుంచి 9.12 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

5963 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News