- Advertisement -
జగిత్యాల్: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 50 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు మద్యం కోసం కిలోమీటర్ల పొడువునా లైన్లు కట్టి తమ దాహం తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాలోని కోరుట్లలో ఓ వ్యక్తి మద్యం తాగి ఆ మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించాడు. అదే మత్తులో రోడ్డు ప్రక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకోవడంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Drunk Man dies after touch the transformer in Jagtial
- Advertisement -