- Advertisement -
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లా కామండిలో ప్రాంతంలో కారు లోయలో పడడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -