Friday, April 26, 2024

ఎపిలో ఐపిఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh government transfers 17 IPS officers

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శనివారం భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17మంది ఐపిఎస్ అధికారులను  బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. విజయవాడ కొత్త సిపిగా బి. శ్రీనివాసులు, రైల్వే డిజిపిగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది.

బదిలీ అయిన అధికారలు వివరాలు ఇవే….

 

ఐపిఎస్ అధికారి పేరు
బదిలీ అయిన స్థానం
ద్వారకా తిరుమలరావు
రైల్వే డిజిపి
బి. శ్రీనివాసులు
విజయవాడ సిటీ కమిషనర్
ఎన్. బాలసుబ్రహ్మణ్యం
ఎడిజిపి ఆర్గనైజేషన్
కృపానండ్ త్రిపాఠి ఉజాలా
రోడ్ సేఫ్టీ ఎడిజిపి
పిహెచ్డీ రామకృష్ణ
ఎస్ఇబి  డైరెక్టర్
ఆర్ఎన్  అమ్మిరెడ్డి
గుంటూరు అర్బన్ ఎస్పీ
అమిత్ బర్దార్
శ్రీకాకుళం ఎస్పీ
బి. ఉదయ్ భాస్కర్
డిజిపి ఆఫీస్ అడ్మిన్
ఐశ్వర్య రస్తోగి
విశాఖ లాండ్ ఆర్డర్
అట్టాడా బాబూజీ
ఎస్ఐబీ ఎస్పీ
బి. కృష్ణారావు
విశాఖ రూరల్ ఎస్పీ
సిహెచ్. విజయారావు
విజయవాడ రైల్వే ఎస్పీ
నారాయణ నాయక్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ
నవదీప్ సింగ్ గ్రేవాల్
సిఐడి ఎస్పీ
విశాల్ గున్నీ
గుంటూరు  రూరల్ ఎస్పీ
ఎస్. రంగారెడ్డి
డిజిపి ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశం
దీపిక
‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్న ఆమెకు… ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా  పూర్తి అదనపు బాధ్యతలు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News