Tuesday, May 21, 2024

మునిగిన రెండు నాటు పడవలు… ఒకరు మృతి… 8 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సీలేరు నదిలో రెండు నాటు పడవలు మునిగిపోవడంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గల్లంతైన సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కెందుడుగ వద్ద జరిగింది. వైజగ్ నుంచి ఒడిశాకు వెళ్తుండగా రెండు నాటు పడవలు బోల్తాపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు నాటు పడవల్లో 20 మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూలీలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. గల్లంతైన వారు గుంటవాడ, కెందుగుడ గ్రామాలకు చెందిన కూలీలుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News