Tuesday, May 7, 2024

ఐటెల్ నుంచి 4కె ఆండ్రాయిడ్ టీవీలు

- Advertisement -
- Advertisement -

Itel launches 4K Android TV range in India

న్యూఢిల్లీ : ఐటెల్ సరికొత్త 4కె ఆండ్రాయిడ్ టివిల ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు కొత్త 4కె స్మార్ట్ టివిలు 43, 55 అంగుళాల పరిమాణాలలో ఉంటాయి. వీటి ధరలు వరుసగా రూ. 32,999, రూ.46,999గా కంపెనీ నిర్ణయించింది. 2021 మార్చిలో జి సిరీస్ ఆండ్రాయిడ్ టివి లాంచ్ తో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ కొత్త 4కె స్మార్ట్ టివి శ్రేణిని కంపెనీ రూపొందించింది.

Itel launches 4K Android TV range in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News