Tuesday, April 30, 2024

మూడో టీ20: 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 3rd T20: India loss 4 wickets for 25 Runs

కొలంబో: ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రుతురాజ్ గైక్వాడ్(14), సంజూ శాంసన్(0), పడిక్కల్(9)లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తడిలో పడింది. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లు ముగుసేసరికి 4 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(5), భువనేశ్వర్ కుమార్(4)లు ఉన్నారు.

IND vs SL 3rd T20: India loss 4 wickets for 25 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News