Thursday, May 2, 2024

ఆవులపై లైంగిక దాడి…. సిసి టివి ఫుటేజీలో

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం: ఓ వ్యక్తి తమ ఆవులపై అత్యాచారం చేస్తున్నాడని రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత ఐదు నెలల నుంచి ఆవులపై దాడి జరుగుతోంది. ఆవు పొదుగులను రాళ్లతో కొట్టడమే కాకుండా జననాంగాల్లో కర్రలను జొప్పించేవాడు. ఆవులను హింసిస్తుండడంతో తంబి అనే రైతు ఏడు ఆవులను అమ్ముకున్నాడు. సిసి టివి ఫుటేజీని పరిశీలించగా ఆవులపై అత్యాచారం జరిగిందనే విషయం తెలిసింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడి మతిస్థిమితం లేదని తెలిసింది. పోలీసులు ఈ వ్యవహారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News