Tuesday, April 30, 2024

నంద్యాలలో విషాదం..

- Advertisement -
- Advertisement -

కర్నూల్: జిల్లాలోని నంద్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలలోని ప్రియాంక నగర్ లో సెఫ్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ముగ్గురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్ కు చెందిన గోవింద్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man died while cleaning septic tank in Nandyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News