Wednesday, May 1, 2024

రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

148 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,921 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 148 వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి 172 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,712 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News