Tuesday, April 30, 2024

శ్రేయస్, అక్షర్ పటేల్ ఔట్.. దూకుడుగా ఆడుతున్న అశ్విన్..

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 258/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అర్థశతకంతో జోష్ లో ఉన్న రవీంద్ర జడేజా(50), సాహా(01)లు పెవిలియన్ చేరారు. తర్వాత కొద్దిసేపటికే సూపర్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్(104), అనంతరం వచ్చిన అక్షర్ పటేల్(03)లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. భారత్ 108 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(33), ఉమేష్ యాదవ్(03)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Kanpur Test day 2: Southee dismisses Shreyas Iyer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News