Sunday, May 5, 2024

దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు….

- Advertisement -
- Advertisement -

3 Omicron cases in India

ఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు మూడుకు చేరాయి. ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మరో ఒమిక్రాన్ కేసు గుజరాత్‌లో నమోదైంది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకిందని గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. భౌతిక దూరం పాటించడంతో మాస్కులు ధరించాలని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News