Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
తీవ్ర కరోనా రోగులకు మేలు చేసే టొసిలిజుమాబ్ డ్రగ్
భారతీయ సంతతి శాస్త్రవేత్త బృందం పరిశోధన
బోస్టన్ : కరోనాతో తీవ్ర అస్వస్థులై ఆస్పత్రి పాలైన వారిలో మరణాల రేటును 30 శాతం వరకు యాంటీఇన్ఫ్లేమటరీ డ్రగ్ టొసిలిజుమాబ్ తగ్గించ గలదని అమెరికా లోని...
సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స
29 నుంచి అధికారికంగా ప్రారంభం
కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే చికిత్సలు
9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు,
ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం...
కరోనా రోగులకు కొత్త ఆశలు..
వేగం పెరిగిన కోవిడ్ చికిత్సలు
గాంధీలో క్లినికల్ ట్రయల్స్ సత్పలితాలు
ప్లాస్మాథెరఫీతో 8 మందికి పుఃనర్జన్మ
అందుబాటులోకి వచ్చిన కొత్త మెడిసిన్స్తోనూ పెరుగుతున్న విశ్వాసం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కోవిడ్...
కరోనా రోగులకు ప్రైవేట్ వైద్యంలో తెలంగాణ కృషి: కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్-19 రోగులకు వైద్య సౌకర్యాన్ని సమకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి చెందిన వైద్య సంస్థలతో...
కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వద్దు
అమెరికా ప్రభుత్వ నిర్ణయం
వాషింగ్టన్: కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తున్న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔషధాల వాడకాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఉపసంహరించింది....
బికినీలో కరోనా రోగులకు సేవలు….
మాస్కో: ఓ నర్సు కరోనా రోగులకు బికినీ ధరించి వైద్యం అందిస్తోంది. దీంతో కరోనా రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రతి రోజు నర్సు డ్రెస్ వేసుకోవడంతో పిపిఇ కిట్లు దరించడంతో...
కరోనా రోగులకు ఆశాకిరణం ‘ఇంటర్ ఫెరాన్’
టొరంటో : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని ఎలాగైనా నిర్మూలించాలన్న పట్టుదలతో అనేక దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను రూపొందించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పరిశోధకులు ప్రస్తుతం వివిధ వైరస్ వ్యాధులకు వాడుతున్న ఔషధాలు...
డయాబెటిస్ రోగులకు కరోనా ముప్పు
ఇతర అనారోగ్యాలున్నా
జాగ్రత్తలు తప్పనిసరి
న్యూఢిల్లీ: డయాబెటిస్ రోగులకు కరోనా నుంచి 50 శాతం వరకు ప్రాణహాని ఉంటుందని, అం దువల్ల క్రమం తప్పకుండా బ్లడ్గ్లూకోజ్ను ని యంత్రించుకోవాలని, భౌతికంగా, మానసికం గా ఆరోగ్యం సుస్థిరంగా...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
రాష్ట్రంలో కరోనా కలకలం
రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
కరోనా కట్టడికి సర్వం సిద్ధం
హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పును అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. గతంలో కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్య రంగంపై...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
ఉగాదికి కొత్తగా 34 బస్తీదవఖానల్లో రోగులకు చికిత్సలు
వైద్య పరికరాలు, సిబ్బంది ఏర్పాటుకు వైద్యశాఖ కసరత్తు
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
దవఖానల పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు 300...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
వైద్యాధికారులు,సిబ్బందితో మంత్రి హరీష్రావు టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు...
డిసెంబర్లో కొత్త బస్తీ దవాఖానల్లో రోగులకు సేవలు
పరికరాలు, సిబ్బంది నియమిస్తున్న వైద్యశాఖ
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
నగరవాసులకు అందుబాటులో రానున్న 32 కొత్త బస్తీ దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీ దవాఖానలు డిసెంబర్...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
40 ఏళ్లు దాటిన మధుమేహ రోగులకు కొవిడ్ సోకితే ముప్పు ఎక్కువే
హ్యూస్టన్ : టైప్ 1 మధుమేహ రోగుల్లో నలభై ఏళ్లు పైబడినవారికి కరోనా సోకితే తీవ్ర అనారోగ్య ముప్పు ఎక్కువగా ఉంటుందని, పిల్లలు, యువతతో పోలిస్తే వీరు ఆస్పత్రిపాలు కావడానికి 7 రెట్లు...
ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ పేరుకుంటే మరణ గండమే
న్యూయార్క్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం
న్యూయార్క్: ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ అల్లుకు పోతే మరణానికే దారి తీస్తుందని న్యూయార్క్ యూనివర్శిటీ (ఎన్వైయు)గ్రాస్మేన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ 19...