Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
రాష్ట్రంలో కరోనా కలకలం
రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
కరోనా కట్టడికి సర్వం సిద్ధం
హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పును అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. గతంలో కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్య రంగంపై...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
ఉగాదికి కొత్తగా 34 బస్తీదవఖానల్లో రోగులకు చికిత్సలు
వైద్య పరికరాలు, సిబ్బంది ఏర్పాటుకు వైద్యశాఖ కసరత్తు
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
దవఖానల పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు 300...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
వైద్యాధికారులు,సిబ్బందితో మంత్రి హరీష్రావు టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు...
రోగుల ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రం
గోషామహల్: పేద రోగులకు నిస్వార్థ్దంగా వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉస్మానియా ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం...
అధైర్య పడొద్దు.. అన్నివిధాలా అండగా ఉంటా: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: కరోనా చికిత్స పొందుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మా వ్యక్తిగత సిబ్బందిని గానీ, మా కార్యాలయ సిబ్బందినిని గానీ సంప్రదించండి అని కరోనా రోగులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి...
2,3 వారాలుగా దగ్గు కొనసాగితే టిబి టెస్టు తప్పనిసరి
కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది....
వైద్యులను వణికిస్తున్న వైరస్
ఆసుపత్రుల్లో రోగుల సేవలకు వైద్య సిబ్బంది వెనకడుగు
మూడు రోజులుగా పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు సోకిన మహమ్మారి
సకాలంలో కరోనా రోగులకు అందని వైద్య చికిత్స
సేవల కోసం వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగం
హైదరాబాద్: నగరంలో...
దీపావళి పటాకులతో ప్రమాదాలు.. పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అగ్ని ప్రమాదాలు, గాయాలు కాకుండా చూసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పరిసరాలపై కాలుష్యం ప్రభావం లేకుండా చూడాలి
నగర ప్రజలకు దీపావళి పట్ల జాగ్రత్తలు వివరిస్తున్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: దీపావళి పండుగ సంబరాలు వచ్చేశాయి....
కోవిడ్ వారియర్స్కు ఇందిర శాంతి పురస్కారం
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2022ను ప్రకటించారు. ఈ పురస్కారానికి కోవిడ్ మహమ్మారిపై పోరాడిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియాకు చెందిన శిక్షణ పొందిన నర్సుల సంఘానికి...
కార్మికుల ఆరోగ్యంపై సర్కార్ నజర్
భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్యం
సిఎం ఆదేశంతో రంగంలోకి కార్మిక శాఖ అధికారులు
అటు సింగరేణి కార్మికులకు రూ. 259 కోట్లు కేటాయింపు
మన తెలంగాణ / హైదరాబాద్ : కరోనా కాలంలో కార్మికులు...
సెక్యూరిటీ గార్డు భార్యకు రూ. 50 లక్షలు..
న్యూఢిల్లీ : సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో కరోనా మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి చెందినందున అతని భార్యకు రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సఫ్దర్జంగ్ ఆస్పత్రిని...
జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి
సిటీ బ్యూరో: జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూర్తి స్థాయి దృష్టి సారించారు. సుదీర్ఘ కాలంగా జిల్లా పూర్తి స్థాయి కలెక్టర్ లేకపోవడం పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లే...
మెడికల్ టూరిజానికి హబ్గా మారిన హైదరాబాద్
క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు
తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు
హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే...
హైదరాబాద్ వైపు దేశ విదేశీ రోగుల చూపు
హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో చాలా దేశాల ప్రజలు వైద్యం కోసం...
సామాజిక మార్పు సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్...