Home Search
కరోనా వైరస్ను - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్ను అడ్డుకొంటున్న హెపటైటిస్ సి మందు
జర్మనీ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడి
బెర్లిన్: హెపటైటిస్-సి చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కోవిడ్19ను సమర్థవంతంగా అడ్డుకోగలవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్లో విస్తృత గణనలను ఉపయోగించి దీనిని నిర్వహించారు. జర్మనీలోని...
కరోనాపై పోరాడే వైరస్ను రూపొందించిన ఆస్ట్రేలియా సైంటిస్టులు
మెల్బోర్న్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తోడ్పడే ఒక కొత్తరకం వైరస్ను ఆస్ట్రేలియా సైంటిస్టులు ప్రయోగశాలలో రూపొందించారు. ఇదొక ఘనవిజయం అని వారన్నారు. చైనా వెలుపల ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. కచ్చితంగా...
కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే: ఒప్పుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కోట్లాదిమంది భారతీయులకు గడచిన రెండు సంవత్సరాలుగా అందచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్) ఏర్పడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు ప్రముఖ సంస్థలు అంగీకరించాయి. పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్...
కరోనా వైరస్ కోసం చైనా సింగర్ తహతహ
న్యూస్డెస్క్: కరోనా వైరస్ను కావాలనే తన శరీరంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించిన చైనా పాప్ సింగర్ జేన్ జాంగ్కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో తిట్లు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారి ఇళ్లలోకి...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ముందు రోజు 14 వేలుగా ఉన్న కేసులు తాజాగా 9 వేల దిగువకు తగ్గాయి. సోమవారం 2.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ...
కరోనా ఐసొలేషన్ కేసులను పకబ్బందీగా పర్యవేక్షించాలి
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : కరోనా ఐసొలేషన్ కేసులను అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించాలని, దానివల్ల ఆయా రోగులు సమాజంలో మిగతా వారితో సన్నిహితం కాకుండా ఉంటారని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర...
కరోనా కొత్త కేసులు తగ్గుదల
న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు 10 వేల దిగువకు చేరాయి. పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 70 వేల పైకి...
ముంబైలో 130 శాతం పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 800 తగ్గుదల కనిపించడం కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు క్రియాశీల...
కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. తాజాగా 4.71 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2827 కొత్త కేసులు వచ్చాయి. మరోరోజు మూడు వేల దిగువనే కేసులు నమోదయ్యాయి....
కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 3 వేలకు పైగానే వెలుగు చూసిన కొత్త కేసులు , తాజాగా 2500 కు దిగి రావడం కాస్త ఊరట...
సాధారణ ప్లూగా కరోనా మహమ్మారి….
లక్షణాలతో వెళ్లితే టెస్టులు చేయని కేంద్రాల సిబ్బంది
సీజనల్ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేస్తున్న వైద్యులు
దగ్గు, జలుబు లక్షణాలుంటే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు
మెడిసిన్ వాడుతూ రోజు కార్యకలపాలు చేసుకోవాలని సూచనలు
మన తెలంగాణ, సిటీబ్యూరో:...
గ్రేటర్లో కరోనా వైరస్ తగ్గుముఖం
ప్రస్తుతం 700లోపే పాజిటివ్ కేసులు నమోదు
జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం తగ్గేచాన్స్
తగ్గుతున్నా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి పాటించాలి
మార్కెట్లు, దుకాణాల వద్ద్ద వైరస్ విస్తరిస్తుందని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో గత వారం...
భారత్లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు
టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు మూడు రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ రోజు లక్షకు పైగా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,52,717 పరీక్షలు నిర్వహించగా.....
కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు
హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి గత కొన్ని రోజులుగా కాస్త హెచ్చు తగ్గులతో నిలకడగా కొనసాగుతోంది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆదివారం ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతగా భారీ సంఖ్యలో నమోదైంది....
దేశంలో కొత్తగా 8318 మందికి కరోనా
కర్ణాటక వైద్య కళాశాలలో 281 కి చేరిన కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాబా 9,69,354 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 8318 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. శుక్రవారంతో...
9 నెలల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరి 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర...