Home Search
కరోనా వైరస్ను - search results
If you're not happy with the results, please do another search
10 వేలకు తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ముందు రోజుకంటే 14 శాతం మేర తగ్గి 10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా పరీక్షలు చేయగా, 10,929 కొత్త...
కేరళలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
తిరువనంతపురం: కేరళలో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 7,163 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే...
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
కరోనాతో విలవిల్లాడుతున్న రష్యా
రష్యాలో మళ్లీ రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు
అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు విధులకు స్వస్తి
మాస్కో: రష్యాలో మరోసారి రికార్డు సంఖ్యలో రోజువారీ కొవిడ్ కేసులు సోమవారం...
అదుపులోకి వస్తోన్న కరోనా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపు లోకి వస్తోంది. కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొత్త కేసులు 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులకు, క్రియాశీల...
కరోనా మూలాల దర్యాప్తుకు చైనా అభ్యంతరం
బీజింగ్: కరోనావైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించాలనుకుంటున్న తాజా దర్యాప్తు ద్వారా ‘రాజకీయంగా తారుమారు’(పొలిటికల్ మ్యానిపులేషన్)కు అవకాశం ఇవ్వడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం హెచ్చరించింది. వైరస్ మూలాలు పరిశోధించేందుకుగాను ప్రపంచ...
మళ్లీ పెరిగిన కరోనా కేసులు
మెజార్టీ కేసులు కేరళ లోనే
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర...
అదుపులో కరోనా
రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది
వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది
అలాగని నిర్లక్షం తగదు
కరోనా పూర్తిగా పోయేంత వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి :
టెక్ మహీంద్రా ఇచ్చిన 7 అంబులెన్స్లు, ఆక్సిజన్ ప్లాంట్ను...
రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉంది
వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది
అయితే నిర్లక్ష్యం మాత్రం వద్దు
మహమ్మారి పూర్తిగా పోయేంత వరకు జాగ్రత్తలు తప్పని సరి
సెయింట్ థెరిసా ఆసుపత్రిలో టెక్ మహీంద్రా సంస్థ అందించిన ఏడు అంబులెన్స్లు, ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన...
కరోనా కొత్త కేసులతో కలవరం
గత 24 గంటల్లో 47 వేలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండడం, అలాగే మరణాలు పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. తాజాగా 24 గంటల...
మరోసారి స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో మరోసారి కరోనా కేసులు , మరణాలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 22,29,798 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 38,667 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితం రోజుతో...
కరోనా కష్టకాలంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చాం
ప్రధాని మోడీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఇందులో ఐదు కోట్ల మంది...
మళ్లీ కరోనా ఉనికి
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కొవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో...
గ్రేటర్లో మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా
గాంధీ ఆసుపత్రికి పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
రోజుకు 40మందికిపైగా చికిత్స కోసం చేరుతున్న రోగులు
30 శాతం మంది మాస్కులు ధరించకుండా దర్జాగా రోడ్లపైకి
కోవిడ్ నిబంధనలు విస్మరిస్తే థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ...
నకిలీ వైరస్తో అసలు కరోనా ఎత్తుగడలకు చెక్
అమెరికా పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల రూపకల్పన
వాషింగ్టన్ : మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి అనేక ఎత్తుగడలతో కణ యంత్రాంగాన్ని మార్చి ఇన్ఫెక్షన్ను కలుగ చేస్తున్న కరోనా వైరస్ను అదే ఎత్తుగడలతో బోల్తా కొట్టించే కొత్త...
మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు
42,766 పాజిటివ్లు
37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ
97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా...
వరంగల్ లో కరోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ
వరంగల్ రూరల్: 92 ఏండ్ల బామ్మ కరోనా వైరస్ను జయించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాములునాయక్ తండాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం....అజ్మీర్ బాలమ్మ(92) తీవ్రమైన జ్వరం,...
99 శాతం కరోనా లోడు తగ్గించే నాసల్ స్ప్రే
కెనడా శానిటైజ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సంస్థ తయారీ
వాషింగ్టన్ : కొవిడ్ బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం వరకు నిర్మూలించే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ను కెనడా లోని శానిటైజ్...
సత్ఫలితాలిస్తున్న కరోనా కట్టడి చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తుండడంతో దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత రోజువారీ కేసులు 2 లక్షలకు...
గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. వెంటిలేషనే సరైన కట్టడి
ఆస్ట్రేలియా క్వీన్లాండ్ వర్శిటీ ఆధ్వర్యంలో అధ్యయనం
న్యూయార్క్ : గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని గత ఏడాది కాలంగా శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలను ఇప్పుడు వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...