Home Search
కేంద్రీయ విద్యాలయా - search results
If you're not happy with the results, please do another search
కేంద్రీయ విద్యాలయాల్లో 12వేల టీచరు పోస్టులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో 12 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నవోదయ స్కూళ్లలో 3 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యా...
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు, రెండో తరగతిలో ఈనెల...
రూ.900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ
ములుగు : మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి హెలిపాడ్ నుండి...
విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఎదగాలి
సహజ వ్యవసాయంపై నీత అయోగ్ ప్రణాళిక సిద్దం
పకృతి వ్యవసాయలో ఇక ప్రత్యేక కోర్సులు
ఐసిఏఆర్ డిప్యూటి డైరెక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్: కాల గమనంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఎదగాల్సిన అవసరం...
పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కలిపిన 5 గ్రా మాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాంధీభవన్లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో...
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్: అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలను చేర్చామని, కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు...
పాఠశాల విద్యకు రూ. 73,498 కోట్లు
న్యూఢిల్లీ: పాఠశాల విద్య, అక్షరాస్యతకు 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా కేటాయింపులు జరిగాయి. పాఠశాల విద్య, ఆక్షరాస్యత మంత్రిత్వశాఖకు తాత్కాలిక బడ్జెట్లో రూ.73,498 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర...
అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ
ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం...
కేంద్రంపై నామా మండిపాటు
ఖమ్మం : తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న తీవ్ర వివక్ష పట్ల బిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో...
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు వెలవెలబోతున్నాయి
* స్థిమితం లేని నాయకుడు వెంకటరెడ్డి
* కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి
నల్లగొండ: పీపుల్స్ మార్చ్లో ప్రజలు లేక వెలవెలబోతున్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ...
ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసుపై స్పష్టత కరువైంది. ఇప్పటివరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల వయసు నిండిన...
ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసు పై స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల...
వేల కొలది నటాషాలున్న జ్ఞానభూమి
‘Identifying gifted students early in their education will put them on track to greater success, to the benefit of society as a whole’ Paromita...
స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కోసం 39 స్కూళ్ల ఎంపిక
న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా 39 పాఠశాలను స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కోసం ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. 8.23 లక్షల ఎంట్రీలనుంచి ఈ స్కూళ్లను ఎంపిక...
హిందీ బోధనాభాషపై ప్రధాని మోడీకి స్టాలిన్ లేఖ..
అమిత్ షా హిందీ భాష తంతుతో సమాఖ్యకు చేటు
ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ
కేంద్రీయ విద్యాసంస్థలలో మాధ్యమ మార్పుపై నిరసన
నెహ్రూ హామీని తీసి గట్టున పెట్టొద్దని సూచన
విచెన్నై:...
పిఎం శ్రీ స్కూళ్లకు రూ.27,360 కోట్ల వ్యయ పథకం
పిఎం శ్రీ స్కూళ్లకు రూ 27,360 కోట్ల వ్యయ పథకం
కేంద్ర కేబినెట్ ఆమోదం ..ప్రామాణిక విద్యకు పట్టం
కేంద్రీయ, నవోదయ విద్యాలయాలకే మెరుగులు
ఐదేళ్ల ఖర్చులో కేంద్రం వాటా రూ 18,128...
‘నవోదయం’ లేదా?
తెలంగాణపై కేంద్రం వివక్షను ఎండగట్టిన టిఆర్ఎస్ ఎంపిలు
జిల్లాకో విద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని లోక్సభలో నిలదీత 33జిల్లాలకు
9 నవోదయ విద్యాలయాలేనని ఆందోళన సిఎం కెసిఆర్ విజ్ఞప్తులకు స్పందన లేదని...
కెసిఆర్ ఆత్మ అంబేద్కర్
ఆయనే నిజమైన అంబేద్కర్ వాది
ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు
105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన
వారిని ఏమంటారు, ఆ పనిచేసిన
కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్పేయిలపై
మీ...
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
సిబిఎస్ఇ ఫలితాలలో బాలికలదే హవా
0.54 శాతం మేర అధికంగా బాలికల ఉత్తీర్ణత
12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు
రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ) 12వ తరగతి ఫలితాలు...