Home Search
గవర్నర్ సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్తో కనెక్టివిటీ...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మాతృవియోగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ లో గవర్నర్ తల్లి, మాజీ ఎంపి కుమరినందన్ భార్య కృష్ణకుమారి(77) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు....
బిజెపిలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కమలం తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై పార్టీ...
జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు
నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదించారు. తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. మరికాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం...
గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది...
మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
గవర్నర్ తమిళిసై రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు రాజీనామా లేఖను ఆమె పంపారు. గవర్నర్ తమిళిసై రాజీనామాను రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. సెంట్రల్ చెన్నై...
గవర్నర్ తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ ఖాతా హ్యాక్ విచారణను సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ముంబయి నుంచి గవర్నర్ తమిళిసై ఖాతా హ్యాక్ కు గురైంది. ముంబయిలోని బొటెక్ వైఫె నెట్...
గవర్నర్ కోటా ఎంఎల్సిల వివాదంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్సిల ఎన్నిక వివాదంపై హైకోర్టులో గురువారం మరోమారు విచారణ జరిగింది. గురు వారం ఉదయం నుంచి పిటిషన్పై కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు...
యువకుల బలిదానాలతోనే తెలంగాణ: గవర్నర్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ...
గవర్నర్ను కలిసిన పొంగులేటి.. ఆహ్వానం అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్ భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్కి పుష్పగుచ్ఛం ఇచ్చి...
గవర్నర్ కోటా ఎంఎల్సిల ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటా ఎంఎల్సి నియామకాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్..
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ ( ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయినట్టుగా రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై...
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ...
గవర్నర్ నోట కాంగ్రెస్ అబద్ధాలు
తెలంగాణ నిర్భందం నుంచి విముక్తి అయిందని పేర్కొనడం విడ్డూరం
జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను తమిళిసై విస్మరించారు
గర్నర్ ప్రసంగంపై బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం ఫైర్
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
ఇళ్లు లేనివారికి రూ.5 లక్షల ఆర్థికసాయం: గవర్నర్
హైదరాబాద్: ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ఇళ్లు నిర్మించుకునే ఎస్సి ఎస్టిలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ తమిళి సై సౌంధరరాజన్ తెలిపారు....
కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం: గవర్నర్
హైదరాబాద్: నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన...