Friday, April 26, 2024

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

- Advertisement -
- Advertisement -

Salute to all blood donors says Governor Tamilisai

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ లో గవర్నర్ తల్లి, మాజీ ఎంపి కుమరినందన్ భార్య కృష్ణకుమారి(77) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో కృష్ణకుమారి భౌతికకాయాన్ని తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించనున్నారు. కాగా, కృష్ణకుమారి, కుమరినందన్ దంపతులకు గవర్నర్ తమిళిసై పెద్ద కుమార్తె. కాగా, గవర్నర్ తమిళిసై మాతృమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Governor Tamilisai mother posses away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News