Home Search
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల భవిష్యత్తు భద్రమేనా?
2012 వ సంవత్సరం లో మొదలైన గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థలో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన 1940 శాంక్షన్ పోస్టుల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు...
అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం
డిగ్రీ, పిజి ప్రవేశాలకు సెప్టెంబర్ 30 తుది గడువు
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజును తిరిగి ఇవ్వాలి
అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన యుజిసి
హైదరాబాద్ : అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా...
సెప్టెంబర్ 1నుంచి డిగ్రీ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
ఆరు వర్సిటీలలో కామన్ విద్యాక్యాలెండర్కు ఆమోదం
కామన్ పిజిసెట్ నిర్వహణ బాధ్యతలు ఈసారి కూడా ఒయుకే
పిహెచ్డి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్:...
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు..
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు
అక్టోబర్ 31 వరకు ప్రవేశాలు
నవంబర్ 30 వరకు ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం
వచ్చే ఏడాది మార్చి 8 నుంచి సెమిస్టర్ పరీక్షలు
సవరించిన అకడమిక్...
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరపాల్సిందే
న్యూఢిల్లీ: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, యూనివర్సిటీలు విద్యార్థులను ప్రమోట్ చేయలేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు...
జూన్ 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షలు
మిగతా విద్యార్థులకు ముందుగా ప్రమోట్
కళాశాలల ప్రారంభం తర్వాత పరీక్షల నిర్వహణ
పరీక్షా సమయం 2 గంటలకు కుదింపు, ఆన్లైన్లో వైవా వాయిస్, సెమినార్లు
మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యామండలి
మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ, పిజి...
డిగ్రీలో డిటెన్షన్ నిలిపివేత
బిఎ, బికాం, బిఎస్సి కోర్సులకు వర్తింపు n చివరి సంవత్సరం మినహా మిగతా విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో బిఎ, బి.కాం,బి.ఎస్సి కోర్సులు చదువుతున్న ప్రథమ,...
టిఎస్ ఐసెట్కు దరఖాస్తుకు గడువు నేటితో ఆఖరు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎంబిఏ, ఎంసీఏ కళాశాల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్కు రూ. 500 జరిమానతో దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈనెల 26, 27 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు....
రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే
10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు....
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
సెమిస్టర్ పరీక్షలూ ఆన్లైన్లోనే
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో నిర్వహించుకోవచ్చన్న యుజిసి, భవిష్యత్తులో నిర్వహించేందుకు వర్సిటీల కసరత్తు
హైదరాబాద్ : కరోనా దెబ్బకు ఇప్పటికే డిగ్రీ,పిజి, ఇంజనీరింగ్ తదితర కోర్సుల తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తుండగా, ఈ...
ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
హైకోర్టుకు రాష్ట్ర
ప్రభుత్వం సమాచారం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి
వాయిదా పడ్డ ఎంట్రెన్స్లు
9వ తేదీలోగా డిగ్రీ,
పిజి పరీక్షలపై స్పష్టతకు న్యాయస్థానం ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి....