Monday, April 29, 2024
Home Search

డిజిపి గౌతం సవాంగ్ - search results

If you're not happy with the results, please do another search
Rajendranath Reddy As AP DGP

ఎపి డిజిపిగా రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్‌ను బదలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్త డిజిపిగా ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేస్తున్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు...

పబ్‌లో గ్యాంగ్‌వార్

హైదరాబాద్ : ఎపి మాజీ డిజిపి, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్‌లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని జీరో పబ్...
New CS Adityanath Das met AP CM Jagan

ఎపి సిఎంను కలిసిన కొత్త సిఎస్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా...
AP Young IPS couple defeat COVID-19

ఎపిలో కరోనాను జయించిన ఐపిఎస్ దంపతులు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఐపిఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులు...
ap dgp

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

అమరావతి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్తులు పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు గేటును తోసుకుని...

ఎపిలో తొలి దిశ కేసు నమోదు

  ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్...
Fire Broke out in Covid-19 Center in AP

కొవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

 విజయవాడలో ఘటన 13మంది మృతి ప్రమాద ఘటనపై ప్రధాని ఫోన్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల సాయం మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో...

Latest News