Monday, April 29, 2024

ఎపి సిఎంను కలిసిన కొత్త సిఎస్

- Advertisement -
- Advertisement -

New CS Adityanath Das met AP CM Jagan

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు డిజిపి గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుత సిఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సిఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.

New CS Adityanath Das met AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News