Home Search
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: ఈ నెల 14నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో...
డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభమయి క్రిస్మస్కు ముందు ముగిసే అవకాశముందని అధికార వర్గాలు తెలియజేశాయి. డిసెంబర్ 3న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ముగిసిన కొద్ది రోజలు...
మణిపూర్పై పార్లమెంటులో ఆగని గొడవ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపూర్ అంశంపై ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలుగుతోంది.ప్రధాని సమక్షంలోనే మణిపూర్ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గురువారం...
మళ్ళీ వాయిదాల పార్లమెంటు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే దేశం యావత్తు తలదించుకొనేలా చేసిన మణిపూర్ సోదరీమణుల నగ్న ఊరేగింపు దారుణ ఘటన ఉభయ సభలనూ దద్దరిల్లజేసింది. రెండో రోజూ అదే పరిస్థితి చోటు చేసుకొని...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే… ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి
వర్గీకరణ చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
ఆగస్టు రెండోవారంలో చలో హైదరాబాద్కు పిలుపు
ఎంఆర్ఫిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ : పార్లమెంటు వర్షాకాల సమావేశారల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశ...
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ప్రకటించారు. గత 16రోజులపాటు జరిగిన సమావేశాల్లో...
పార్లమెంటులో చర్చల తీరుపై సిజెఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పార్లమెంటులో చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు....
జూలై 19నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
జూలై 19నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
ప్రభుత్వానికి కేబినెటల్ కమిటీ సిఫార్సు
ఆగస్టు 13 దాకా కొనసాగే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19న ప్రారంభం అయ్యే అవకాశముంది. పార్లమెంటు సమావేశాలు జూలై 19...
ఆధార్కు, అడ్మిషన్లకూ బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే చాలు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు, విద్యాసంస్థల్లో ప్రవేశాలతో పాటుగా పాస్పోర్టు, వివాహాల రిజిస్ట్రేషన్కు ఇకపై బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోతుంది.దీనికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన జనన, మరణాల నమోదు(సవరణ) చట్టం...
నాకు పెళ్లయి 45 ఏళ్లయింది..కోపం రాదు
న్యూఢిల్లీ: నిత్యం ఆందోళనల నడుమ కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గురువారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, చైర్మన్ జగదీప్ ధన్కర్ల మధ్య సంవాదం...
యుసిసి ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
ప్రకృతి విపత్తులను అధిగమిస్తేనే ‘వ్యవసాయం’ బతికేది
పంటల సాగును ప్రభావితం చేస్తున్నరుతుపనాలు
వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలు
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్పై కేంద్రం మీనమేషాలు!
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆమోద ముద్ర వేస్తారా!
హైదారాబాద్ : కరువులు వరదలతో వ్యవసాయరంగం ప్రగతి పరిస్థితి...
మళ్లీ రైతు ఆందోళన!
రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన...
లాభార్జన సరకుగా విద్యుత్
విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...
ప్రధానికి ఆరేళ్ల పాప లేఖ!
సంపాదకీయం: రెండు వారాల గలభా, గందరగోళం, నిరసనలు, సస్పెన్షన్ల తర్వాత సోమవారం నాడు అధిక ధరలపై లోక్సభలో చర్చ జరిగినందుకు సంతోషించాలో, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సమస్య విడిచిపెట్టి దేశ...
నేటి నుంచి పార్లమెంట్
అస్త్ర శస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
అఖిలపక్ష భేటీకి ప్రధాని గైర్హాజరు ఇది
అన్పార్లమెంటరీ కాదా?: ప్రశ్నించిన విపక్షాలు
32 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణకు గిరిజన వర్శిటీ
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు...
పెగాసస్ ప్రతిష్టంభన!
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ...
రూ.5లక్షల వరకు సురక్షితం
బ్యాంక్ దివాలా తీసినా సురక్షితంగా కస్టమర్ల సొమ్ము
90 రోజుల్లో డబ్బు పొందొచ్చు
డిఐసిజిసి చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
బ్యాంక్ డిపాజిటర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కస్టమర్ల సొమ్ముకు భద్రత కల్పిస్తూ డిఐసిజిసి(డిపాజిట్...
రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్...
సంపాదకీయం: ప్రశ్నకు ముప్పు
పార్లమెంటరీ ప్రక్రియలో ప్రజా కంఠానికి మారుపేరే ప్రశ్న. ప్రజలెన్నుకునే మెజారిటీ ప్రతినిధుల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. దానిని సాకారం చేసేదే ప్రశ్నోత్తరాల సమయం. కరోనా సాకు జూపి పార్లమెంటు...