Home Search
బిఎస్ఇ సెన్సెక్స్ - search results
If you're not happy with the results, please do another search
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
ఆల్టైమ్ హై.. సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్
సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
బిఎస్ఇ మొత్తం కంపెనీల విలువ రూ.400 లక్షల కోట్లతో రికార్డు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. సోమవారం కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
సెన్సెక్స్ @ 73,000
బ్యాంక్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. మంగళవారం ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్ల సూచీ నిఫ్టీ బ్యాంక్ 560 పాయింట్లు...
మూడో రోజు నష్టాలు.. సెన్సెక్స్ 313 పాయింట్లు పతనం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో 313 పాయింట్లు నష్టపోయింది. అయితే బుధవారం మాదిరిగానే గురువారం ఉదయం మార్కెట్ 800 పాయింట్ల వరకు...
72,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారం చివరి రోజు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అయితే భారీ ఒడిదుడుకులను చూసింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
సెన్సెక్స్ @69,000
20,800 పాయింట్లు దాటిన నిఫ్టీ
రెండో రోజూ మార్కెట్లు జంప్
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లోని రెండు...
నిఫ్టీ డౌన్.. సెన్సెక్స్ అప్
ముంబై : నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ మంగళవారం ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. 20,110 పాయింట్లతో గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే దీని తర్వాత సూచీ క్షీణించి...
సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం
ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో... శుక్రవారం బెంచ్మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 111.01...
దాదాపు 1 శాతం పుంజుకున్న సెన్సెక్స్ , నిఫ్టీ
రాణించిన ఆటో, ఐటీ షేర్లు
ముంబై: బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం పుంజుకున్నాయి. యుఎస్ మాంద్యం కష్టాలు, మిశ్రమ గ్లోబల్ ట్రెండ్లను ఆటో, ఐటి , బ్యాంకింగ్ షేర్లలో లాభాలు తగ్గించడంతో...
అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!
నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.
ముంబయి: 30 షేర్ల బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టం
ముంబై : ఈ వారంలో రెండో రోజు మంగళవారం స్టాక్మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 383 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 17,092 వద్ద ముగిశాయి. టాటా...
102 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: ఈక్విటీ బెంచ్మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 102 పాయింట్లు పతనమైంది. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఐటిసి, మారుతి, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్ను పతనావస్థకు లాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల...
భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..
22,000 దిగువన ముగిసిన నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్ బాగా నిరాశపరిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లో సెన్సెక్స్...
ప్రాఫిట్ బుకింగ్.. భారీ నష్టాల్లో మార్కెట్లు
793 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూసింది. ఈ వారం చివరి సెషన్లో ప్రాఫిట్ బుకింగ్, అలాగే బ్యాంకింగ్, ఎఫ్ఎంసిజి, ఫార్మా షేర్లలో అమ్మకాల కారణంగా...
ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ‘ఊహించినదాని కన్నా’ ఆర్థిక డేటాపై మూడీస్ 2024 భారత జిడిపి వృద్ధిని సూచించగా,...
రెండేళ్లలో 3 కోట్ల కొత్త ఇన్వెస్టర్లు
మార్కెట్ ర్యాలీతో రిటైల్ పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి
ముంబై : స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత రెండేళ్లలో 3 కోట్ల మందికి పైగా...
త్రైమాసిక ఫలితాలే కీలకం
వాహన కంపెనీల గణాంకాలపైనా దృష్టి
ఈ వారం మార్కెట్పై నిపుణులు
న్యూఢిల్లీ : అద్భుతమైన ర్యాలీ తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం నుండి ట్రేడింగ్ షురూ అవుతుంది....
జోరు మీదున్న మార్కెట్.. ఆల్టైమ్ హై
20 వేల పాయిట్లను దాటిన నిఫ్టీ.. ఆల్టైమ్ హై
మళ్లీ 67,000 మార్క్కు సెన్సెక్స్
జి20 సదస్సు సక్సెస్తో ఇన్వెస్టర్లలో జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. గత రెండు...
సరికొత్త శిఖరాలకు..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా దూకుడు కొనసాగిస్తున్నాయి. వారం చివరి రోజు ట్రేడింగ్లో ఐటి షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు...