Friday, May 17, 2024
Home Search

భారత సైనికులు - search results

If you're not happy with the results, please do another search
No Indian troops in Maldives after May 10 says Muizzu

మే 10 తర్వాత మాల్దీవుల్లో భారత సైనికులు ఉండొద్దు

  మాలె: తన భారత వ్యతిరేక వైఖరిని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి బయటపెట్టారు. మే 10వ తేదీ తర్వాత సివిలియన్ దుస్తులలో ఉన్నవారితో సహా భారత సైనిక సిబ్బంది ఎవరూ తమ...

భారతీయ సైనికులు దేశం విడిచి వెళ్లాలి: మాల్దీవుల అధ్యక్షుడు

మాలె : భారతీయ సైనికులు తమ దేశం విడిచి వెళ్లాలని హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు కోరింది. ఇటీవల చైనాకు మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు...
Indian and Chinese soldiers exchanging sweets

మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, చైనా సైనికులు

  స్యూఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం భారత్,చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)లోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని పది సరిహద్దు పాయింట్ల వద్ద ఇరు సైన్యాలు...

భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం

  న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్‌లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...

మాల్దీవుల్ని విడిచిపెట్టిన 76 భారత మిలిటరీ సిబ్బంది

మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. 76 భారత మిలిటరీ సిబ్బందికి బదులు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ సంస్థకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను నియమించినట్టు మాల్దీవుల విదేశీ వ్యవహారాల...
Complete withdrawal of Indian Army from Maldives

మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా ఉపసంహరణ

మాలే: భారత్ డెడ్ లైన్ మే 10 కన్నా ముందే తన పూర్తి సైన్యాన్ని మాల్దీవుల నుంచి ఉపసంహరించుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహిస్తున్నారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం...

రష్యా సైనికులుగా వెళ్లవద్దు

న్యూఢిల్లీ : భారతీయ పౌరులు ఎవరూ కూడా తొందరపడి ఉక్రెయిన్‌తో ఘర్షణలో రష్యా సైన్యంలో చేరవద్దని విదేశాంగ మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. ఘర్షణల ప్రాంతంలో రష్యా సైనిక దళాలలో సహాయకులుగా పనిచేసేందుకు కొందరు...
Chinese Soldiers Jai Shri Ram Slogans

జై శ్రీరామ్ అంటూ నినదించిన చైనా సైనికులు!

సరిహద్దుల్లో ఉప్పు నిప్పూలా ఉన్న భారత్, చైనా సైనికులు ఒక చోట కలసికట్టుగా ‘జై శ్రీరామ్’ అంటూ నినదించిన ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘జై శ్రీరామ్’ అంటూ...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
Qualitative change is possible only with a transformed India

పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ...

140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం

వాషింగ్టన్: ప్రజా ప్రయోజనాలు కాపాడడమే లక్షంగా భారత్, అమెరికాలు పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాల వ్యవస్థలు సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని అన్నారు. అమెరికాలో తనకు...

500 మంది పర్యాటకులను రక్షించిన భారత్ ఆర్మీ

గ్యాంగ్‌టక్ : హిమాలయ ప్రాంత రాష్ట్రమైన సిక్కింలో ప్రమాదంలో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను భారత్ ఆర్మీ కాపాడగలిగింది. ఉత్తర సిక్కింలో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ దిగ్బంధం...
Indian and Pakistani soldiers greet each other at international border

అంతర్జాతీయ సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరస్పర శుభాకాంక్షలు

జమ్ము : భారత్‌పాక్ దేశాల మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వివిధ చెక్‌పోస్టుల వద్ద గురువారం 74 వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉభయ దేశాల సైనిక దళాలు పరస్పరం శుభాకాంక్షలు...
Threat to India with Chinese President Xi Jinping

జిన్‌పింగ్‌తో భారత్‌కు ముప్పు!

చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే...
KTR Participate Azadi ka Amrit Mahotsav in Parade Ground

ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక దిక్సూచి వంటిందని రాష్ట్ర ఐటి, పరిశ్రములు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం...
Aid to defense force orphans increased to Rs.3 thousand

పిఒకె భారత్‌లో భాగమే: రాజ్‌నాధ్

జమ్ము: మనదేశంపై చెడు దృష్టితో ఎవరు ఉన్నా వారికి తగిన సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఏ యుద్ధంలోనైనా భారత్ గెలుస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆదివారం దృఢ...
Asaduddin Owaisi

పాక్‌-భారత్ మ్యాచ్‌పై అసద్ అభ్యంతరం..

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌-2021లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ...
AIMIM announces alliance, proposes 2 CMs, 3 deputy CMs

భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్‌పై మండిపడ్డ అసద్

  మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
India To Gift 2 Lakh Covid Vaccine Doses To UN Peacekeepers

ఐరాస శాంతి దళాల కోసం రెండు లక్షల భారత్ టీకా డోస్‌లు

  న్యూయార్క్ : ప్రపంచ శాంతి సైనికుల పట్ల భారతదేశం తన ఔదార్యం చాటుకుంది. ఐరాసకు చెందిన శాంతిపరిరక్షక దళాలకు శనివారం భారతదేశం రెండు లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను సాదర కానుకగా పంపిస్తుంది...
Forty-five Chinese soldiers were killed in Galwan clashes

గల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు మృతి: రష్యన్ వార్తా సంస్థ

  వెల్లడించిన రష్యన్ వార్తా సంస్థ న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్...

Latest News