Thursday, June 13, 2024
Home Search

భారత సైనికులు - search results

If you're not happy with the results, please do another search
Two Indian soldiers killed in terrorist attack

ఉగ్రవాదుల మెరుపుదాడిలో ఇద్దరు భారత సైనికుల మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో జిల్లా అభివృద్ధి మండళ్ల(డిడిసి)కు ఎన్నికలు జరగడానికి రెండు రోజుల వ్యవధి ఉండగా గురువారం ఉదయం శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు పట్టపగలు జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు....
China has deployed 60000 Soldiers at Ladakh Border

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు మొహరింపు..

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో వాషింగ్టన్: చైనా తన పొరుగుదేశం భారత్ పట్ల తీవ్రస్థాయి కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్...
3 Soldiers died in Pak Army Firing

పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. మరో...

పాక్ కాల్పులు… భారత జవాన్ మృతి

  శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బుదవారం రాత్రి  పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో  భారత జవాన్‌ అమరుడయ్యాడు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో పూంచ్‌...
India warns to China over border dispute

ఆక్రమణలకు ప్రయత్నిస్తే కాల్పులే: చైనాకు భారత్ హెచ్చరిక

ఎల్‌ఎసి వద్ద ఆక్రమణలకు ప్రయత్నిస్తే మా సైన్యం కాల్పులు జరుపుతుంది బలగాల ఉపసంహరణ మీవైపు నుంచే ప్రారంభించాలి -చైనాకు భారత్ హెచ్చరిక న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా-భారత్...
Two army mans dead fell into river at ladakh

నదిలో పడి ఇద్దరు సైనికులు మృతి

ఢిల్లీ: ఇద్దరు భారత సైనికులు నదిలో పడి చనిపోయిన సంఘటన లడఖ్‌లో జరిగింది. శ్యోక్ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా నాయక్ సచిన్ మోర్, లాన్స్ నాయక్ సలీం ఖాన్ వంతెన...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
India-China Border FaceOff

దూకుడు భారత్‌దే: చైనా విదేశాంగ మంత్రి

బీజింగ్: సరిహద్దుల్లో పరిస్థితిని భారతదేశమే దిగజారుస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఏకపక్షంగా హద్దులు దాటి వస్తున్నారని, దీనితో ఘర్షణ చెలరేగిందని సోమవారం నాటి ఘటనపై చైనా అధికారికంగా...
Army jawans

జమ్ముకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

  శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్...
Chinese Spy Ship Approaches Maldives In New Worry For India

‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక

మాల్దీవుల దిశగా పయనం భారత్‌లో ఆందోళన న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు...
If so...Kashmir will be like Gaza

ఇలాగైతే కశ్మీర్‌కు గాజా గతే

ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏ మిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ...

ఇలాగైతే జమ్ముకశ్మీరకు గాజా గతే .. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏమిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో...
Famous indian couples

గట్టి మేల్ తలపెట్టిన దంపతులు

వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న అలనాటి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు మాటలను ఆదర్శంగా తీసుకున్న పుణె నగరానికి చెందిన భారత వైమానిక దళ మాజీ అధికారి యోగేష్...

సాయుధ పోరులో స్త్రీల పాత్ర

నేడు దేశంలో మహిళ సాధికారత కోసం అనేక సంస్ధలు విశేషమైన కృషి చేస్తున్నవి. మహిళలు నేడు అనేక రంగాల్లో ఉజ్వలమైన అభివృద్ధి సాధించారు. పార్లమెంటులో సైతం మేమేంతో మాకంత సమాన వాటా, అవకాశాల...
People protest Against Pakistan Govt in POK

మంచి సంకేతాలు

దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం ఆశాజనకమైన సంకేతాలను ఇచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ఎదిరించి...
Parliament security breach

మళ్ళీ ఘర్షణలు!

సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు...
Infiltration attempt at LoC in Kashmir foiled

కశ్మీరులో ఎల్‌ఓసి వద్ద చొరబాటుయత్నం భగ్నం

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని ఉరి సెక్టార్‌కు చెందిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఒక చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌కు చెందిన కమల్‌కోట్‌లో ఎల్‌ఓసి...
Rajnath Singh pays homage to Galwan martyrs

గల్వాన్ అమరవీరులకు రాజ్‌నాథ్ నివాళి

న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని...
made in China drone

పాక్ నుంచి వస్తున్న చైనా డ్రోన్ ను కూల్చివేసిన బిఎస్ఎఫ్

  అమృత్‌సర్(పంజాబ్)‌: పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్న చైనా తయారీ డ్రోన్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా డ్రోన్ ను తెల్లవారుజామున కూల్చివేసినట్లు బిఎస్‌ఎఫ్...
Indian Army told Pakistan to take Soldier's body

మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి

పాక్‌కు ఆర్మీ సమాచారం నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో మృతి చెందిన పాక్ బాట్ జవాను శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో శనివారం చోటు చేసుకున్న చొరబాటు యత్నం సందర్భంగా మృతి చెందిన మీ దేశ సైనికుడి...

Latest News