Home Search
మంత్రి ప్రకాశ్ జవదేకర్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి వస్తే ధరణి ప్రక్షాళన: జవదేకర్
బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జి ప్రకాశ్ జవదేకర్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జాతీయ సమాచారం కేంద్రం ద్వారా రూపొందించిన కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర బిజెపి ఎన్నికల...
బిఆర్ఎస్తో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదు: ప్రకాశ్ జవదేకర్
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీతో బిజెపి ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని...
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగవు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది జమిలి ఎన్నికలు జరగబోవని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరగకపోవచ్చని బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మంత్రి,...
బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్గా ప్రకాష్ జవదేకర్
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ను భారతీయ జనతా...
డిసెంబర్ వరకల్లా దేశంలోని అందరికీ టీకాలు: కేంద్రమంత్రి జవదేకర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా భారత పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన విమర్శలకు జవదేకర్ కౌంటరిచ్చారు. డిసెంబర్...
వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర...
కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదంటూ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను...
22న వయనాడ్లో భారీ కార్యక్రమానికి ఎన్డిఎ ప్రణాళికలు
వయనాడ్: అయోధ్యలో నిర్వహిస్తున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్సభ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ నెల...
బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను అడ్డుకోవాలి
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి శ్రేణులకు పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి...
కిషన్రెడ్డి బిజెపిని నాశనం చేశారు : జిట్టా
హైదరాబాద్ : కమలం పార్టీని రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాశనం చేశారని బిజెపి బహిష్కృత నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం గన్పార్క్ వద్ద అమరవీరులు స్థూపానికి...
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ది
ఈనెల 22న “ఇంటింటికీ బీజేపీ” పేరుతో జనంలోకి
జూబ్లిహిల్స్ మోర్చా సమావేశంలో బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ రాష్ట్ర...
తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్కు ఉంది
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల...
అధికారం కోసం దేశ ద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్: బండి
అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్
బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయం
9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చింది
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అంతా...
బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బిజెపి అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి...
పాత ధరలకే రైతుకు ఎరువు
డిఎపి సబ్సిడీ రూ 700 పెంపు
మొత్తం సబ్సిడీ విలువ రూ 1200
కేంద్ర మంత్రిమండలి నిర్ణయం
న్యూఢిల్లీ : డిఎపి ఎరువుల ధరలలో సబ్సిడీని బస్తాకు రూ 700 వరకూ పెంచారు. దీనికి సంబంధించిన నిర్ణయానికి...
ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు
ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు
వరికి క్వింటాలు ధర రూ 72 పెంపు
నువ్వులకు రూ 452 హెచ్చింపు
కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో తొలకరి తరుణంలో కేంద్రం ఖరీఫ్...
బ్యాటరీ స్టోరేజ్ తయారీకి రూ.18,100 కోట్ల పిఎల్ఐ పథకం
ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : బ్యాటరీ స్టోరేజ్ను ప్రోత్సహించేందుకు గాను రూ.18,100 కోట్ల పిఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను...
మార్చి 1 నుంచి 60ఏళ్లుపైబడిన వారికి కరోనా టీకాలు
న్యూఢిల్లీ: దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 ఏళ్లు దాటినవారికి కూడా టీకాలు...
రేపటి నుంచే హౌస్ఫుల్..
చిత్రం ... నేటి నుంచే హౌస్ఫుల్
నూటికి నూరుపాళ్ల ఆట తిరిగి షురూ
పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఓ శుభవార్త. సోమవారం(ఫిబ్రవరి 1) నుంచి సినిమాహాళ్లు నూటికి నూరుపాళ్ల...
మూడు పారిశ్రామిక కారిడార్లు
మూడు పారిశ్రామిక కారిడార్లు
ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి ఓకే - కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం పలు నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్...