Home Search
రఫేల్ విమానాలు - search results
If you're not happy with the results, please do another search
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
ఐఐఎఫ్ చీఫ్ భదౌరియా వెల్లడి
హైదరాబాద్: భారత వాయు సేన(ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి 36 రఫేల్ యుద్ధ విమానాలు 2022లో చేరతాయని ఐఎఎఫ్ ప్రధానాధికారి ఆర్కెఎస్ భదౌరియా...
ఫ్రాన్స్ నుంచి భారత్కు మరో మూడు రఫేల్ యుధ్ధ విమానాలు
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి మూడో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు మూడు బుధవారం సాయంత్రం భారత్కు చేరాయి. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో భారత్...
వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు (వీడియో)
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో శత్రు సేనలను వెంటాడే రఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరాయి. భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్,...
భారత్ చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు..
న్యూఢిల్లీ: భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు చేరుకున్నాయి. దాదాపు ఏడు...
రఫేల్కు పోటీగా పాక్ జె-10సి యుద్ధ విమానాల కొనుగోలు
ఇస్లామాబాద్: భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా నుంచి 25 బహుళ ప్రయోజనకర జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలుచేసింది. పాక్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ...
భారత్కు చేరుకోనున్న మరో 3 రఫేల్ ఫైటర్ జెట్లు..
న్యూఢిల్లీ: మూడు రఫేల్ యుద్ధ విమానాలు మార్చి 31న భారత్ చేరుకోనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు బోర్డాక్స్లోని వైమానిక స్థావరం నుంచి రఫేల్ జెట్లు బయలుదేరుతాయని ఫ్రాన్స్కు చెందిన తయారీ సంస్థ...
‘రఫేల్’కు గాలిలోనే ఇంధనం భర్తీ..
న్యూఢిల్లీ : భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరాయి. మార్గమధ్యంలో...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
జీ20 వేళ సరిహద్దుల్లో వాయుసేన యుద్ధ విన్యాసాలు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ దళాలు భారీగా యుద్ధ విన్యాసాలను సోమవారం నుంచి మొదలు పెట్టాయి. వీటిలో వాయుసేనకు చెందిన...
అరగంట ఆలస్యంగా పరేడ్ ప్రారంభం
న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉధృతి దృష్టా ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే వేడుకలను జరుపుకోవలసి వస్తోంది. అయితే ఈ ఏడాది వేడుకల్లో భారీ...
రిపబ్లిక్డే పరేడ్లో 75 యుద్ధ విమానాలతో ప్రదర్శన: ఐఎఎఫ్
న్యూఢిల్లీ: ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించే పరేడ్లో 75 యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయని భారత వైమానిక దళం(ఐఎఎఫ్) కమాండర్ ఇంద్రాణిల్నంది తెలిపారు. ఈ ఏడాది...
ఘనంగా గణతంత్ర వేడుకలు
తొలిసారి పెరేడ్లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్పథ్లో అత్యంత వైభవంగా జరిగాయి....
దేశ ప్రతిష్ఠపై రాజీ లేదు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్ఠ విషయంలో రాజీ పడబోమని రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. భారత్ బలహీనంగా లేదని, తన రక్షణ సామర్థాన్ని బలోపేతం చేసుకున్నదని రాజ్నాథ్ అన్నారు. ఇటీవల చైనా సరిహద్దున లడఖ్ ప్రాంతంలో...