Tuesday, May 7, 2024
Home Search

సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రి - search results

If you're not happy with the results, please do another search
Treatment to Corona Patients at Secunderabad Railway Hospital

సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స

  29 నుంచి అధికారికంగా ప్రారంభం కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే చికిత్సలు 9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం...
Modi KTR shocked over Secunderabad accident

సికింద్రాబాద్ ప్రమాదంపై మోడీ, కెటిఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు...
Seven Members dead in Secunderabad Fire accident

సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం: 8 మంది మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న రూబీ వేర్ లాడ్జీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక 8 మంది చనిపోయారు. ముగ్గురు...
International level development of Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకున్నాడు. దీంతో అతనికి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు....
Traffic restrictions in Secunderabad

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల17వ సాయంత్రం 4 గంటల నుంచి విధింపు ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్ హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ...
Mother And son commit suicide due to family quarrels

సికింద్రాబాద్ అల్లర్లు… అరెస్టు చేస్తారనే భయంతో యువకుడు ఆత్మహత్యాయత్నం

  జనగాం: సికింద్రాబాద్ అల్లర్లలో అరెస్టు చేస్తారనే భయంతో స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అజయ్ (20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే...

నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు

సిటిబ్యూరోః హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులతో నగరంలోని పలు సెంటర్లలో బెగ్గింగ్ చేయిస్తున్న ముఠా చిన్న పిల్లలపై కన్నెసింది. ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వస్తున్న...

ఉపాధి కోసం వచ్చి..దోపిడీలు చేస్తున్న ముఠా

సిటిబ్యూరోః ఇటీవలి కాలంలో నేపాల్‌కు చెందిన పని మనుషుల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాల్ ముఠాల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసేందుకు చేరిన నేపాల్...

నమ్మకంగా ఉంటూనే.. దోపిడీకి స్కెచ్

సిటీబ్యూరో: ఇటీవలి కాలంలో నేపాల్‌కు చెందిన పనిమనుషుల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాల్ ముఠాల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసేందుకు చేరిన నేపాల్ ముఠాలు...

రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి

హైదరాబాద్: రైలు ఢీకొన్ని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు దిగి...

నేడు నిమజ్జనం

హైదరాబాద్‌లో నేడు నిమజ్జనం హుస్సేన్‌సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
Whatsapp messages are reason for Secunderabad violence

మధుసూదన్ సూత్రధారి

రిమాండ్ రిపోర్టులో ఎ-1గా గుర్తింపు, అరెస్టు పరారీలో మరో10 మంది 15 కోచింగ్ సెంటర్లపై సిట్ విచారణ సుబ్బారావుపై లభించని సాంకేతిక ఆధారాలు రెచ్చగొట్టే సందేశాలు పంపినందుకు అదుపులోకి తీసుకోనున్న సిట్ సాయి డిఫెన్స్ అకాడమీలో కేంద్ర ఇంటిలిజెన్స్ తనిఖీలు చంచల్‌గూడ జైలు వద్ద...
Army aspirants ambush Secunderabad railway station

యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’

అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం ప్లాట్‌ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో...
Huge provision for Ganesh immersion in Hyderabad

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

27వేల మంది పోలీసులతో భద్రత ఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిఘా జియో ట్యాగింగ్‌తో విగ్రహాల నిమజ్జనం వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...

వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు

భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు.. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల...
Raju accused of murder commits suicide

హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గురువారం ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్‌లో అంత్యక్రియలు పూర్తి మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్‌ఘన్‌పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
Rowdi sheeter attack on Railway employee

మెట్టుగూడలో రౌడీషీటర్ వీరంగం…..

  హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. మద్యం తాగి వచ్చిన రౌడీషీటర్ భాగ్యరాజ్ రైల్వే ఉద్యోగి రాకేష్ పై దాడి చేశాడు. రాకేష్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు....

జాబ్ ఇప్పిస్తానని…. అమ్మాయిపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అత్యాచారం…

  హైదరాబాద్: జాబ్ ఇప్పిస్తానని అమ్మాయిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సికింద్రాబాద్ లాడ్జ్‌లో అత్యాచారం చేశాడు. దీంతో అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అదుపులోకి...

Latest News