Tuesday, April 30, 2024
Home Search

సైబర్ నేరగాళ్లు - search results

If you're not happy with the results, please do another search
CS Shantikumari name with cyber fraud

సిఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం

హైదరాబాద్: సిఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. సిఎస్ ఫొటోను డిపిగా ఉంచి పలువురికి మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఫొటోను గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు...

వైద్యుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

పోలీసుల పేరు చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడిని నిండాముంచారు సైబర్ కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వైద్యుడికి ఓ సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. తాను ముంబాయి సైబర్...
Three arrested for selling ganja

ట్రేడింగ్ పేరిట మోసాలు.. సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన కేేటుగాళ్లు బల్కంపేటకు చెందిన...

పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు

భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...

తప్పించుకోడానికి నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు

రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. పలువురికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. గర్భిణులను లక్ష్యంగా చేసుకుని న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా మోసాలు...
Cyber criminals on the rampage

చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు

వలలో చిక్కుకున్న ప్రొబేషనరీ ఐపిఎస్ న్యూడ్ కాల్‌తో వేధింపులు.. డబ్బులు పంపాలంటూ డిమాండ్.. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మన తెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది....

ఎసిబి అధికారులమంటూ డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు

సిద్దిపేట క్రైమ్ : ఎసిబి అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ముగ్గురు...

ఇద్దరు వృద్ధుల నుంచి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్: ఇద్దరు వృద్ధుల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ఆ విడియోలను చూపించి...

హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో రూ.41 లక్షల మోసం…. సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్: హెర్బల్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తామని రూ. 41 లక్షల మోసం చేసిన సంఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో జరిగింది. సైబర్ నేరగాడిని ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల...
Every day new type of Cyber crime in Hyderabad

సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు

  రోజుకో కొత్త రకం సైబర్ నేరం పోలీసులు దృష్టి సారించేలోపే ప్యాకప్ సైబరాబాద్‌లో 1,119, రాచకొండలో 704 నేరాలు మనతెలంగాణ, హైదరాబాద్ : సైబర్ నేరస్థులు రోజుకో రకమైన నేరం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గతంలో...
Low Interest Loan Fraud in Hyderabad

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్: తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సైబర్ నేరస్థులు. వారి చేతిలో మోసపోయిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం...

సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడేదెన్నడో!

హలో సార్ మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, మీ డబ్బులు రెట్టింపు అవుతాయి, మా లక్కీ డ్రాలో మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. కానీ కొంచెం టాక్స్ కట్టాలి డబ్బులు పంపించండి. మీ...
Cyber fraud in Bhadradri kothagudem

సైబర్ వలకు చిక్కిన యువతి…. లింక్ పై క్లిక్ డబ్బులు మాయం

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేట సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బిటెక్ విద్యార్థినిని మోసం చేసి రూ.91 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ నెల 2న ఇన్‌స్టాకు...
Police saved Rs 1100 crores from cyber criminals in 2023

సైబర్ నేరగాళ్ల నుంచి రూ.1100 కోట్లు కాపాడిన పోలీస్‌లు

న్యూఢిల్లీ: గత ఏడాదిలో సైబర్ నేరగాళ్ల నుంచి 1100 కోట్లను పోలీస్‌లు కాపాడగలిగారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి...
Rs 854 crore cyber scam in Bengaluru

రూ.854 కోట్ల సైబర్ కుంభకోణం… ఆరుగురి అరెస్ట్

బెంగళూరు: దేశంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా రూ. 854 కోట్ల భారీ ఆన్‌లైన్ మోసాన్ని బెంగళూరు పోలీస్‌లు బయట పెట్టారు. పెట్టుబడులపై రోజుకు రూ.5 వేల వరకు లాభమంటూ ఆశ...

ప్రజల చైతన్యంతోనే సైబర్ నేరాల నియంత్రణ

జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, టెక్నాలజీ వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని, అనవసర లింకులు క్లిక్ చేయోద్దని, ఓటిపి,...

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- సైబర్ నేరగాళ్లు చేతిలో పోగొట్టుకున్న రూ.19 లక్షలు రికవరీ నల్గొండ : సైబర్ నేరగాళ్ల చేతిలో ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రొడకట్స్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చే సిన సైబర్...

సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

సిద్దిపేట క్రైమ్ : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు ఆమాయకులను మోసం చేస్తూన్నారని సీపీ శ్వేత అన్నారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సోషల్ మీడియాలో స్నేహితులు, బంధువుల పేర్లపై...

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల: సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్...

సైబర్ నేరాలకు మోసపోవద్దు

ఎల్లారెడ్డి : మోసగాళ్లు వివిధ రకాలుగా సైబర్ నేరాలకు గురి చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉచితంగా వచ్చే డబ్బులకు ఆశపడి ఖాతాల్లో ఉన్న డబ్బులను కాస్తా మోసగాళ్ల పాలు చేయొద్దని ఏఎస్సై...

Latest News