Home Search
సైబర్ నేరగాళ్లు - search results
If you're not happy with the results, please do another search
స్పైస్జెట్పై రాన్సమ్వేర్ ఎటాక్… వందలాది విమానాలు ఆలస్యం
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థపై స్పైస్జెట్ పై రాన్సమ్వేర్ (ఒక రకమైన మాల్వేర్ ) దాడి జరిగింది. రాన్సమ్ వేర్ అనేది ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగించే ఒక రకమైన మాల్వేర్....
మహేశ్ బ్యాంకు సర్వర్ లో లోపాలున్నాయి: సిపి ఆనంద్
హైదరాబాద్: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ లో సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. మహేశ్ బ్యాంక్ కేసు పురుగతిని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. మహేశ్...
ఎంఎల్ఎ జగ్గారెడ్డి పేరు మీదే ఫేక్ అకౌంట్..
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కూడా కొందరు కేటుగాళ్లు వారికి దొరకకుండా తమ ఆగడాల్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలతో...
నకిలీ కాల్ సెంటర్లతో నట్టేట ముంచారు
అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ టార్గెట్
వెయ్యి కోట్లు దోచుకున్న నిందితులు
నిందితులు ఉన్నత విద్యావంతులు
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి
హైదరాబాద్: అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నకిలీ కాల్ సెంటర్లు కేసులో సంచలన విషయాలు వెలుగు...
ఎంఐఎం అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను దండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్చిన హ్యాకర్లు ప్రముఖవ్యాపారి ఎలన్ మస్క్ పేరును చేర్చారు. ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చి ఎలన్ మస్క్...
వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి
సైబర్ దాడులపై సెర్ట్ఇండియా హెచ్చరిక
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులు తమ సమాచారం చోరీ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ఇండియా హెచ్చరించింది. సైబర్ దాడులకు గురి కాకుండా వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలని...
భారతీయ యూజర్లు భద్రమేనా?
హ్యాకింగ్పై ట్విట్టర్కు భారత్ నోటీసు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్థాయిలో ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ ప్రకంపనలు భారత్లో చోటుచేసుకున్నాయి., ఒబామా, బిల్గేట్స్, జో బిడెన్, ఇతర అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై...
ఒబామా, బిడెన్, బిల్గేట్స్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్..
నెట్టింట్లో సైబర్ దొంగలు పడ్డారు
ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హాంఫట్
ఒబామా, బిడెన్, బిల్గేట్స్ ఇతరులకు ఎసరు
బిట్కాయిన్ ఆశచూపి నేరగాళ్ల వల
బాధితులలో ముస్క్ , నటి కిమ్
తికమక రాతల...
ఫేక్ మెయిల్స్తో జాగ్రత్త: ఎస్బిఐ
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ మెయిల్స్ వస్తే క్లిక్ చేయవద్దని ఖాతాదారులకు ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది....
28 నుంచి ప్రజా పాలన
జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు
తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం
మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు
రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల...
ఆన్లైన్ మోసం నుంచి ఇలా రక్షించుకోండి..
న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్న కొద్దీ బ్యాంకింగ్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. వివిధ రకాల మోసాల కేసులు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో నాగ్పూర్కు చెందిన...
ఫెడెక్స్ కొరియర్ పేరుతో నేరగాళ్ల మోసాలు..
హైదరాబాద్: సైబర్ నేరగాలళ్లు రోజురోజుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మీరు పంపిన పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నాయని పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు....
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...