Saturday, May 18, 2024
Home Search

సైబర్ నేరగాళ్లు - search results

If you're not happy with the results, please do another search

సైబర్ నేరగాళ్ల విజృంభణ..

హైదరాబాద్ : రాష్ట్రంలో 2022లో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విస్తుగొలిపే సంచల నాత్మక కేసులు అంతే స్థాయిలో నమోదయ్యాయి. హత్య, కిడ్నాప్ కేసులు సంచలనం సృష్టించాయి. డ్రగ్స్, రేప్,...
Jeevitha Rajasekhar Face Cyber Fraud

జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్ల టోపీ

జియో బహుమతుల పేరుతో మోసం రూ.1.50 లక్షలు పంపిన మేనేజర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్: జియో బహుమతుల పేరుతో సినీనటులు జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామని...

సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన వ్యక్తి..

మన తెలంగాణ/వెల్దుర్తిః సైబార్ నేరాస్తుల మాయ మాటలు విని ఓటిపి నెంబర్ చెప్పడంతో ఏకైకంగా అమాయకుడి ఖాతా నుండి రూ.62,034 నగదును దొపిడి చేశారు. ఈ సంఘటన మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో చోటు...

రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసుల భారీ అపరేషన్.. నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

హైదరాబాద్: రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ అపరేషన్ నిర్వహించి నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కొట్టేసిన డబ్బులతో సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ లో వ్యాపారాలు ప్రారంభించారు. జంట నగరాల్లో...
Scams on unofficial websites

గూగుల్ సెర్చ్‌లో.. సైబర్ నేరగాళ్ల వల

అనధికారిక వెబ్‌సైట్‌లలో మోసాలు హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్,...
Cyber Security Centre of Excellency to set up in Hyd: DGP

సైబర్ నేరాల కట్టడికి ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు....

లోన్ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా

  కామారెడ్డి: లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాళ్లు రూ.40 వేలు కాజేశారు. నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. రాజేశ్వరి అనే...
Cyber Criminals cheated a Man in Kamareddy

కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం..

కామారెడ్డి: జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కేటుగాళ్లు, జొన్నల ప్రసాద్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.79 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రసాద్ తన ఏటిఎం కార్డు...

కెవైసితో సైబర్ నేరస్తుల ఛీటింగ్

కెవైసితో వరుసగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బిఐ సైబర్ నేరస్థులు అమాయకులైన వారికి కెవైసి అప్‌డేట్ చేయాలని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు చెప్పిన మాటలు విని...
Cyber criminals Fraud in name of EPFO

సైబర్ నేరగాళ్ల సరికొత్త పంథా

 తాజాగా ఇపిఎఫ్ పేరిట మోసాలు  సైబర్ క్రైంకు క్యూ కడుతున్న బాధితులు మనతెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. శని,ఆదివారాల్లో నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.40 లక్షలకు పైగా...

ఆన్‌లైన్‌లో మూత్రపిండాల అమ్మకం… సైబర్ నేరగాళ్ల మోసం…

హైదరాబాద్: అప్పులు తీర్చడం కోసం మూత్రపిండాలు అమ్మేందుకు సిద్దపడిన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేష్-లావణ్య అనే దంపతులు ఇల్లు...
RS 53.23 Lakh Cyber crime fraud in Hyd

హైదరాబాద్ లో రూ.53.23 లక్షల సైబర్ మోసం…

హైదరాబాద్: నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండిని సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు రూపాయలు కొట్టేసిన సంఘటన హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ లో జరిగింది.  మెటీరియల్...

నటి గీతాంజలికి సైబర్ వేధింపులు….

హైదరాబాద్: నటి గీతాంజలిని సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురి చేశారు. గీతాంజలి ఫొటోలను డేటింగ్ యాప్‌లో పెట్టి పోకిరీలు వేధించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గీతాంజలి ఫిర్యాదు చేసింది. ఐపిసి 501...
Cyber crime increased in Telangana

సైలెంట్‌గా సైబర్ క్రైం

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్, సైబర్ క్రైం,...

పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం

పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్థులు నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని నిండాముంచుతున్నారు. కొందరు నేరస్థులు, వారికి ఇంట్లో కూర్చొని ఉద్యోగం చెయవచ్చని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం...

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులే టార్గెట్

ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై సైబర్ నేరస్థులు నజర్ పెట్టారు. వారి డాటా సేకరించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరస్థులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని...
MLC Kavitha

ఎంఎల్‌సి కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

హైదరాబాద్ : తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్టు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో కవిత పోస్ట్...
Governor Tamilisai Twitter account hacked

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విటర్ హ్యాక్ కు గురైంది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్వీటర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్...

వాహనదారులకు గుడ్‌న్యూస్..

హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల...
Promotion for those who have talent

టాలెంట్ ఉన్నవారికే ప్రమోషను

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కమిష నరేట్ వార్షిక నేర నివేదికను సిపి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా...

Latest News